తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వరంగల్ అర్బన్​లో కార్మికులు సమ్మెను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.

By

Published : Oct 15, 2019, 4:00 PM IST

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్​లతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. డిపో వద్ద అవాఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్​లో పోలీసులు మోహరించారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ABOUT THE AUTHOR

...view details