తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2020, 9:39 PM IST

Updated : Jan 7, 2020, 5:40 AM IST

ETV Bharat / state

ఇవాళ మడికొండలో కేటీఆర్​ పర్యటన

ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో కేటీఆర్​ పర్యటించనున్నారు. సైయంట్​, టెక్​ మహీంద్రా కంపెనీలను ప్రారంభించనున్నారు. కేటీఆర్​ పర్యటన ఏర్పాట్లను దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ పరీశిలించారు.

రేపు మడికొండలో కేటీఆర్​ పర్యటన
రేపు ఇవాళ మడికొండలో కేటీఆర్​ పర్యటనకేటీఆర్​ పర్యటన

వరంగల్ పట్టణ జిల్లా ఖాజీపేట మండలం మడికొండలో ఐటీ మంత్రి కేటీఆర్​ ఇవాళ పర్యటించనున్నారు. మడికొండ శివారులోని సైయంట్, టెక్​ మహీంద్రా కంపెనీలను ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ పరిశీలించారు.

ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్​గా ఉన్న వరంగల్​... ఐటీ హబ్​గా, టూరిస్టు హబ్​గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెండు కంపెనీల ప్రారంభం తర్వాత సుమారు వేయి మందికి అవకాశాలు వస్తాయని తెలిపారు.

ఇవాళ మడికొండలో కేటీఆర్​ పర్యటన

ఇదీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

Last Updated : Jan 7, 2020, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details