రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఎర్రబెల్లి దయాకర్రావులు కలిసి వరంగల్లో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు.
ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సందడి - ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సందడి
వరంగల్ నగరంలో ములుగు రోడ్డులో అత్యున్నత వైద్య సదుపాయాలతో నిర్మిస్తున్న 350 పడుక గదుల ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు.
![ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సందడి telangana ministers harisha rao etala rajender and errabelli dayakar rao attended an inauguration of a hospital in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5308922-thumbnail-3x2-jka.jpg)
ముగ్గురు మంత్రుల సందడి
ముగ్గురు మంత్రుల సందడి
అనంతరం ఆస్పత్రిలో కలియ తిరుగుతూ వైద్య పరికరాలు పరిశీలించారు. ముగ్గురు మంత్రులు రక్తపోటు చెకప్ చేయించుకున్నారు. ముగ్గురు మంత్రులు ఒకే చోటు చేరగా.. సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.