తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్​ విఫ్​ - కూరగాయలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్​ వినయ్​ భాస్కర్​

లాక్​డౌన్​ వల్ల ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయమని ప్రభుత్వ చీఫ్​ విఫ్ వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురికి నిత్యవసర సరకులు, కూరగాయలు అందించారు.

whip vinay bhasker groceries distribution
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్​ విఫ్​

By

Published : Apr 18, 2020, 11:21 PM IST

క్లిష్ట సమయంలో తోటివారికి సాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ కోరారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. అందుకు అందరూ అండగా నిలవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details