క్షయవ్యాధి నివారణపై అవగాహాన ర్యాలీ
టీబీ అంతం మన పంతం...
టీబీ అంతం మన పంతం...
క్షయ వ్యాధిని నివారించాలని, టీబీ అంతం మన పంతం అంటూ దారిపొడవునా నినాదాలు చేశారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:కేయూలో ఎన్ఎస్ఎస్ ఓటు అవగాహన సదస్సు