తెలంగాణ

telangana

ETV Bharat / state

దైవదర్శనానికి వెళ్లి వస్తూ... తిరిగిరాని లోకాలకు - Road Accident Rangareddy district

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్​ జిల్లా కాజీపేటకు చెందిన ఒకే కుంటుంబ సభ్యలు శ్రీశైలం దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ... తిరిగిరాని లోకాలకు

By

Published : Jul 8, 2019, 11:18 PM IST

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, కొడుకు శాంతన్, బావ రాజు, అక్క పద్మజతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ... తిరిగిరాని లోకాలకు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details