వృథాగా పోతున్న నీరు
దేవాదుల పైపునకు రంధ్రం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు - devadula pipe leakage
చల్వాయి నుంచి ధర్మసాగర్ చెరువుకు సరఫరా అయ్యే దేవాదుల పైపు లైనుకు గుర్తు తెలియని వ్యక్తులు రంధ్రం చేశారు. పైపు లైను నుంచి భారీగా నీరు వృథాగా పోయింది.

వృథాగా పోతున్న నీరు
ఇవీ చూడండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
Last Updated : Mar 31, 2019, 7:48 AM IST