వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎక్కువగా భూతగాదాలు, ఫించన్లు, సదరన్ ధ్రువపత్రాల బాధితులు రాగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు - ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అర్జీలను స్వీకరించారు.
వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు