తెలంగాణ

telangana

ETV Bharat / state

శరన్నవరాత్రి ఉత్సవాలు... అన్నపూర్ణగా అమ్మవారు - వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు

హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అన్నపూర్ణగా అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Navaratri puja in thousand pillar temple in hanamkonda
శరన్నవరాత్రి ఉత్సవాలు... అన్నపూర్ణగా అమ్మవారు

By

Published : Oct 18, 2020, 12:49 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:శరన్నవ రాత్రి శోభను సంతరించుకున్న భద్రకాళి ఆలయం

ABOUT THE AUTHOR

...view details