తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2019, 6:11 PM IST

ETV Bharat / state

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారం అందించాలని కోరారు.

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

పాపికొండల విహారయాత్రకు వెళ్లి పడవ ప్రమాదం మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారంతో పాటు డబుల్ ​బెడ్​రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో ఉద్యోగం కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details