తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.

mla narender distributed dadily commodities
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

By

Published : May 29, 2020, 6:31 PM IST

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నరేందర్. 24వ డివిజన్​లో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.

స్థానిక కార్పొరేటర్​తో పాటు తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు అనంతరం 200 మంది నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ శారద జోషి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తానన్న మాటలను వెనక్కి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details