వరంగల్ గ్రామీణ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
'ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేస్తున్నారు' - ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు
ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి