తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేస్తున్నారు' - ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు

ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Nov 6, 2019, 9:44 PM IST


వరంగల్ గ్రామీణ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details