తీజ్ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు
తీజ్ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు - తీజ్ ఉత్సవాలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు.

తీజ్ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గురువారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవిత గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.
- ఇదీ చూడండి : నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో!