వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్లోని ప్రధాన కూడళ్ల వద్ద కార్మికవర్గం జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాజీపేటలో ఆటో యూనియన్ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఆటోల్లో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను, నగదును, లాప్ టాప్ తదితర విలువైన వస్తువులను ప్రయాణికులకు నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే సన్మానించారు.
కాజీపేటలో మేడే వేడుకలు... కార్మికుల అన్నదానం - mayday
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కాజీపేట రైల్వేస్టేషన్ వద్ద ఆటో యూనియన్ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

అన్నదానం
ఇవీ చూడండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం
కాజీపేటలో మేడే వేడుకలు.. కార్మికుల అన్నదానం