తెలంగాణ

telangana

ETV Bharat / state

thousand pillar temple news: వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసోత్సవాలు - తెలంగాణ వార్తలు

thousand pillar temple news, karthika masam 2021
వేయి స్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం, కార్తీక పూజలు 2021

By

Published : Nov 5, 2021, 11:52 AM IST

10:25 November 05

వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

నంది వద్ద దీపాలు వెలిగిస్తున్న మహిళలు

హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో(thousand pillar temple news) కార్తిక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దత్త విజయానంద తీర్థ స్వామి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి... ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి  భక్తి భావాన్ని చాటుకున్నారు. రుద్రేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.  

ఇదీ చదవండి:Karthika masam 2021: కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details