పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్లో సీటు ఎలా సాధించాలో మెలకువలు నేర్పించారు కోట రాజస్థాన్ రెజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ నాయర్, వరంగల్ నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో ఈనాడు- కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి తర్వాత ఏం చేయాలో అని ఆందోళనలో ఉన్న తమకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
"ఈ సదస్సు మా భవిష్యత్కు దారి చూపింది" - warangal
ఈనాడు- కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఐఐటీ, జేఈఈ, నీట్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది.
!["ఈ సదస్సు మా భవిష్యత్కు దారి చూపింది"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2903761-143-27868fb1-9b3a-4f71-8085-6baf4fc833c1.jpg)
warangal niit