తెలంగాణ

telangana

విపత్తు వేళ.. పెద్ద మనసు చాటారిలా..

కరోనా విపత్తు వేళ ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్​లోని ఐనవోలుకు చెందిన ప్రసాద్​ శర్మ 100 మందికి నిత్యావసర సరకులు అందించారు.

By

Published : Jun 11, 2021, 1:59 PM IST

Published : Jun 11, 2021, 1:59 PM IST

నిత్యావరసర సరకులు పంపిణీ
నిత్యావరసర సరకులు పంపిణీ

వరంగల్​లో కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. కొవిడ్​ కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు హన్మకొండకు చెందిన ఐనవోలు ప్రసాద్ శర్మ సహాయం చేశారు.

100 మందికి నెలకు సరిపోయేలా నిత్యా వసర సరకులను పంపిణీ చేశారు. ఉపాధి లేక అనేక మంది పురోహితులు ఇబ్బందులు పడుతున్నారని ఐనవోలు ప్రసాద శర్మ తెలిపారు. పేద పురోహితులను గుర్తించి వారందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సింగూర్ జలాశయానికి వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details