తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర - బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర

బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ కృషి చేయాలని కోరుతూ కరీంనగర్​ నుంచి శబరిమల వరకు అయ్యప్ప స్వామి భక్తుడు శ్రీనివాస్ సైకిల్​ యాత్ర చేస్తున్నారు.

cycle yatra to sabarimala for kcr and bangaru telangana
బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర

By

Published : Dec 24, 2019, 9:52 AM IST

Updated : Dec 24, 2019, 11:48 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని.. బంగారు తెలంగాణను సాకారం చేయాలని కోరుతూ కరీంనగర్​ నుంచి శబరిమలకు ఓ అయ్యప్ప స్వామి భక్తుడు సైకిల్​ యాత్రను చేస్తున్నారు. ఈ నెల 9న కరీంనగర్​ నుంచి యాత్రను ఆరంభించి... వరంగల్​కు చేరుకుని అక్కడి అన్ని దేవాలయాలను సందర్శించినట్లు తెలిపారు.

తొమ్మిదేళ్ల నుంచి ఏటా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా హైదరాబాద్​ వెళ్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. సైకిల్​ పై ఇదే తన చివరి యాత్ర అని.. తన అభిమాన సీఎంను కలిసే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

Last Updated : Dec 24, 2019, 11:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details