ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దుపోకడలకు పోకుండా... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తానంటే.. కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్నారు.