తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2020, 5:46 PM IST

Updated : Feb 26, 2020, 7:42 PM IST

ETV Bharat / state

పట్టణ రూపురేఖలు మార్చేందుకే.. : వినయ​ భాస్కర్​

పట్టణ రూపురేఖలు మార్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ భాస్కర్ అన్నారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

vinay bhasker
పట్టణ రూపురేఖలు మార్చేందుకే.. : వినయ్​ భాస్కర్​

పట్టణ రూపురేఖలు మార్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు, అంతర్గత రోడ్లను పరిశీలించారు. కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

పట్టణ రూపురేఖలు మార్చేందుకే.. : వినయ్​ భాస్కర్​

ఇవీచూడండి:ఎన్నికలు అయిపోయాయి.. ఇక మీ పనిలోనే ఉంటాం: కేటీఆర్​

Last Updated : Feb 26, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details