తెలంగాణ

telangana

'ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలి'

By

Published : Apr 1, 2020, 4:29 PM IST

హన్మకొండలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ చీఫ్ విప్​ వినయ్​ భాస్కర్​ నిత్యావసర సరకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

chief whip vinay bhaskar distribution groceries for sanitation workers in hanmakonda
'ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలి'

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రజలు ఆందోళన చెందొద్దని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్​ భాస్కర్​ అన్నారు. హన్మకొండలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అందరూ ఇంట్లోనే ఉంటూ లాక్​డౌన్​కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

'ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలి'

ABOUT THE AUTHOR

...view details