తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు'

పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తూ వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో భజరంగ్​ దళ్​ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.

By

Published : Feb 14, 2020, 2:36 PM IST

bajrang dal activists pays tribute to Pulwama Martyrs in warangal urban
'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు'

'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు'

పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తైనందున వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో భజరంగ్​దళ్​ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దేశంకోసం 40 మంది జవాన్లు అమరులైన నేడు ప్రేమికుల దినోత్సవం ఎవరూ జరపకూడదని పిలుపునిచ్చారు. దేశ సేవలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించాలని కోరారు.

హన్మకొండలోని ఏకశిలా పార్క్​ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పుల్వామా అమరవీరులకు నివాళి అర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details