వరంగల్ పట్టణ జిల్లా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని కృషి భవన్ లో నియంత్రిత పంట సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. నగరంలో కూరగాయల కొరత ఉందని.. దానికి అనుగుణంగా పట్టణ ప్రాంతలో ఉన్న రైతులు కూరగాయలు పండించి లాభాలు పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వ్యవసాయం లాభసాటిగా మారాలి