వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్క్ ఎదుట అఖిల పక్షం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. హంటర్ రోడ్డులోని ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. 50 మంది కార్మికులు పనిచేస్తున్న కేంద్రాన్ని కేవలం 9 మంది కార్మికులున్న కరీంనగర్కు తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, ప్రభుత్వం ఆస్తులను కాపాడేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు.
'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి' - ekashila park
ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారంటూ... అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
!['ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3845154-thumbnail-3x2-akhilapaksham.jpg)
'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'
'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'
ఇదీ చూడండి: విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి