తెలంగాణ

telangana

'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'

By

Published : Jan 22, 2020, 12:38 PM IST

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను వెబ్​ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

warangal rural collector visit polling centers in wardannapet
'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'

వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్​ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.

'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని... సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్​ కాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details