వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గాజుగాని రమేష్కు చెందిన జెర్సీ ఆవు కరెంటు షాక్కు గురై మృతి చెందింది. తన తల్లి విగతజీవిగా ఉండటాన్ని చూసి లేగదూడ తట్టుకోలేకపోయింది. దీనంగా తల్లి మృతదేహాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆవును తాకుతూ లేపేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని చూసి రైతు దంపతులతోపాటు చుట్టుపక్కల స్థానికులు చలించిపోయారు.కన్నీళ్ల పర్యంతమయ్యారు.
కరెంట్ షాక్తో ఆవు మృతి..శోకసంద్రంలో లేగదూడ.. - మృతి
వరంగల్ గ్రామీణ జిల్లాలో కరెంటు తీగలు తాకి జెర్సీ ఆవు మృతి చెందింది. కన్నతల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి లేగదూడ శోకసంద్రంలో మునిగిపోయింది.
![కరెంట్ షాక్తో ఆవు మృతి..శోకసంద్రంలో లేగదూడ..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4077007-329-4077007-1565257608422.jpg)
కరెంటు షాక్కు గురై జెర్సీ ఆవు మృతి
Last Updated : Aug 8, 2019, 3:47 PM IST