వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు పట్టణంలోని వరంగల్ రోడ్డులో చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ కండక్టర్తోపాటు మరో ఆరుగురు ప్రయాణికులున్నారు. అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాత్కాలిక డ్రైవర్ బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తాత్కాలిక డ్రైవర్ వల్లే ప్రమాదం - వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణం
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
![చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తాత్కాలిక డ్రైవర్ వల్లే ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4672802-thumbnail-3x2-buss.jpg)
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది : స్థానికులు
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది : స్థానికులు
ఇవీ చూడండి : 'ప్రభాకర్రావుపై అసత్య ఆరోపణలు తగవు'