తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2019, 5:05 PM IST

ETV Bharat / state

'విద్యతో పాటు క్రీడలూ.. ముఖ్యం'

వరంగల్ రూరల్ జిల్లా దామెరా మండలంలోని ఒగ్లపూర్​లో జరిగిన రాష్ట్ర సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ త్రో బాల్ ఛాంపియన్​షిప్ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Parakala mla challa dharmareddy
పోటీలు

విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెరా మండలంలోని ఒగ్లపూర్​లో జరిగిన రాష్ట్ర సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ త్రో బాల్ ఛాంపియన్​షిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. క్రమశిక్షణ లేని విద్యార్థి ఎంత చదివిన వృథానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

త్రో బాల్ పోటీలు ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్జి

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details