తెలంగాణ

telangana

ETV Bharat / state

కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ ఓన‌ర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం - కరోనాపై పోరుకు ప్రభుత్వానికి విరాళాలు

కరోనా వైరస్​ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా పలువురు దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు.

kakatiya strone crushes owners association
కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ ఓన‌ర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం

By

Published : Apr 28, 2020, 7:45 PM IST

కరోనాపై పోరుకు ప్రభుత్వానికి పలువురు విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ స్టోన్​ క్రషర్స్​ సంక్షేమ సంఘం రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుకు వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో అందజేశారు.

లాక్​డౌన్​ సమయంలో దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కష్టాల్లో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి:భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details