వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం సోమవారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. కొద్దిపాటి వర్షానికి ధాన్యం కుప్పలు తడిచాయని.. మళ్లీ కాంటాలు నిర్వహించడానికి నాలుగైదు రోజులు పడుతుందని రైతులు వాపోయారు.
పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం - grain wet because of rain in parakala
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో సోమవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడిసింది .
![పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం grain wet because of rain in parakala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5253001-thumbnail-3x2-dhanyam.jpg)
పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం
వచ్చిన ధాన్యం వచ్చినట్లు ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాధ ఉండదన్నారు. వాటిలో తేమ ఉందని ఆపిన అధికారులు.. ఇప్పుడు వర్షాలు కురిస్తే పంటను కాపాడుకునేందుకు సరైన పరదాలు ఇవ్వట్లేదని ఆరోపించారు.
పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం
ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."