తెలంగాణ

telangana

ETV Bharat / state

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి - farmers for protecting natural resources

రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు రైతులు వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో సేద్యపు కుంటలను నిర్మిస్తున్నారు.

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి

By

Published : May 28, 2019, 5:35 PM IST

రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా జరగకూడదనుకున్న వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొందరు రైతులు సేద్యపు కుంటలను నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో సేద్యపు కుంటలు వల్ల రైతుల బోర్​ బావుల్లో నీటిమట్టం పెరిగినందున రైతులు ముందుకొస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నందున కూలీలకు పనులు దొరుకుతున్నాయి.

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details