తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్​ గ్రామీణ జిల్లా సన్నూరులో ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని మద్దతు ధర పొందాలని ఐకేపీ సీసీలు తెలిపారు.

By

Published : Apr 17, 2019, 1:05 PM IST

ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐకేపీ సీసీలు దేవేంద్ర, స్వామిలు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'ఏ' గ్రేడ్​ ధాన్యానికి రూ.1770 మద్దతు ధర లభిస్తుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details