తెలంగాణ

telangana

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

ఈనెల 27న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు కౌంటింగ్​పై అవగాహన కల్పించారు.

By

Published : May 24, 2019, 2:00 PM IST

Published : May 24, 2019, 2:00 PM IST

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో స్థానిక సంస్థల కౌంటింగ్​ తీరుపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. రాయపర్తిలో ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్​లోని గణపతి ఇంజినీరింగ్​ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్​పై అభ్యర్థులకు అవగాహన ఉండాలని మండల ప్రత్యేకాధికారి నరేశ్​ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటర్నింగ్​ అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details