తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

సమాజంలో వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పింఛన్లు పెంచినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులు సోమవారం నాడు మున్సిపల్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

By

Published : Jul 20, 2019, 3:57 PM IST

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పెంచిన ప్రకారం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రాని వారు సోమవారం పురపాలక సంఘం​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన 26కోట్ల ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

ABOUT THE AUTHOR

...view details