తెలంగాణ

telangana

ETV Bharat / state

పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు - building

రాయపర్తిలో పశు వైద్యశాల లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అంగన్​వాడీ కేంద్ర భవనాన్నే ఆసుపత్రిగా వినియోగించుకుంటున్నారు. ఆ భవనంలో వసతులు సరిగాలేక రైతులతో పాటు వైద్యులూ ఇబ్బందులు పడుతున్నారు.

పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు

By

Published : Apr 22, 2019, 3:25 PM IST

పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు

మూగ జీవాల రోదన పాలకులకు పట్టదన్నట్లుగా మారింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పశు వైద్యశాల కోసం భవనం లేక.. అంగన్ వాడీ కేంద్రం కోసం నిర్మించిన భవనాన్ని వినియోగిస్తున్నారు. ఆ భవనంలో వసతులు లేక వైద్యం నిమిత్తం వచ్చే రైతులతో పాటు వైద్య సిబ్బంది కూడా అవస్థల పాలవుతున్నారు. రాయపర్తి మండలంలో 9 వేల గేదెలు, 10 వేల ఆవులు, 45 వేల గొర్రెలు ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details