తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు - 32-year-old unidentified woman near Apparala village

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామ సమీపంలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టారు.

మహిళపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

By

Published : Oct 28, 2019, 4:01 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామం సమీపంలో 32 ఏళ్ల గుర్తు తెలియని మహిళను దుండగులు పెట్రోల్​ పోసి తగులపెట్టారు. సమాచారం తెలుసుకున్న జోగులాంబ గద్వాల్​, మహబూబ్​నగర్ జిల్లాల నుంచి డాగ్ స్వ్కాడ్, క్లూస్ బృదంతో వివరాల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ వివరించారు. హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్​ రావు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సృజన పరిశీలించారు.

మహిళపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details