డివైడర్ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి - వనపర్తిలో రోడ్డు ప్రమాదం

వనపర్తిలో రోడ్డు ప్రమాదం
20:30 February 16
డివైడర్ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి
వనపర్తిలో రోడ్డు ప్రమాదం
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. షోలాపూర్ నుంచి తిరుపతికి వెళ్తుండగా కొత్తకోట వద్ద తుపాన్ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!
Last Updated : Feb 16, 2020, 8:59 PM IST