తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ... ఐదుగురికి గాయాలు - వనపర్తిలో ఆటో, బస్సు ఢీ

వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు కాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

By

Published : Nov 7, 2019, 1:09 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

ఆత్మకూరు నుంచి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటో.. వనపర్తి నుంచి ఆత్మకూర్​ వెళ్తున్న బస్సు అగ్రహారం వద్ద ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details