వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం నిండడం వల్ల సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామన్పాడ్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడం వల్ల గేట్లను తెరిచి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేస్తున్నారు.
సరళాసాగర్కు పోటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు.. - వనపర్తి జిల్లా జిల్లా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
![సరళాసాగర్కు పోటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు.. floods came to saralasagar at shankarampeta in wanaparthy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8943401-thumbnail-3x2-water.jpg)
సరళాసాగర్కు పొటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు..
Last Updated : Sep 26, 2020, 12:41 PM IST