వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాఈ కార్యక్రమంలో ఎస్పీ అపూర్వతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను వారు సన్మానించి.. ప్రశంసా పత్రాలను అందజేశారు.
'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు' - వనపర్తిలో మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలను పూజించాల్సిన అవసరం లేదని.. గౌరవిస్తే చాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
!['పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు' collector yasmin basha in women's day celebrations at wanaparthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6340574-thumbnail-3x2-collector.jpg)
'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు'
'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు'
మహిళలు లేనిదే జీవితం లేదని, ప్రతి కుటుంబంలో మహిళల అవసరముందని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలను పూజించనవసరం లేదని.. గౌరవిస్తే చాలని సూచించారు.
ఇవీ చూడండి:శక్తి స్వరూపిణులకు పురస్కారాల ప్రదానం