వనపర్తి జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో కార్యనిర్వాహకఇంజినీర్కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటేశారు.
ప్రతి ఒక్కరూ ఓటేయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి - collector voted in wanaparthy
వనపర్తి జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![ప్రతి ఒక్కరూ ఓటేయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి collector voted in wanaparthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5796762-thumbnail-3x2-collector.jpg)
ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటేయాలని... అప్పుడే ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించగలమని శ్వేతా మహంతి సూచించారు.
ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'