తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ఓటేయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి - collector voted in wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

collector voted in wanaparthy
ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి

By

Published : Jan 22, 2020, 12:07 PM IST

వనపర్తి జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో కార్యనిర్వాహకఇంజినీర్కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటేశారు.

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటేయాలని... అప్పుడే ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించగలమని శ్వేతా మహంతి సూచించారు.

ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

ABOUT THE AUTHOR

...view details