వికారాబాద్కు వరుస కడుతున్న అగ్రనేతలు
వికారాబాద్కు వరుస కడుతున్న అగ్రనేతలు - అగ్రనేతలు
లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు జాతీయ నేతలు వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 8న యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ వికారాబాద్ జిల్లా మన్నెగూడకు రానున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈనెల 5న వికారాబాద్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

వికారాబాద్కు వరుస కడుతున్న అగ్రనేతలు
ఇవీ చూడండి:నేడు నిజామాబాద్లో ఈసీ రజత్ కుమార్ పర్యటన