తెలంగాణ

telangana

క్షణికావేశంలోనైనా వైద్యులపై దాడి తగదు

వైద్యులపై భౌతిక దాడులను అరికట్టేందుకు వికారాబాద్​ జిల్లా తాండూర్​లోని ఆస్పత్రిలో అవుట్​పోస్ట్​ ప్రారంభించారు.

By

Published : Oct 3, 2019, 9:41 AM IST

Published : Oct 3, 2019, 9:41 AM IST

క్షణికావేశంలోనైనా వైద్యులపై దాడి తగదు

వైద్యులపై దాడి తగదు

రోగులు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... క్షణికావేశంలో వైద్యులపై దాడి చేయడం కూడా సమంజసం కాదన్నారువికారాబాద్​ జిల్లా ఎస్పీ నారాయణ. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోలీస్ అవుట్​ పోస్ట్​ను ఆయన ప్రారంభించారు. వైద్యులపై దాడులు జరగకుండా పోలీసుల భద్రత ఉంటుందని ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details