తెలంగాణ

telangana

ETV Bharat / state

సుల్తాన్​పూర్​లో దొంగల బీభత్సం - pargi police

వికారాబాద్​ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.  మూడు ఇళ్లల్లో చోరికి పాల్పడి సుమారు 45వేల రూపాయల నగదు,15 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు.

సుల్తాన్​పూర్​లో దొంగలు బీభత్సం

By

Published : Jul 31, 2019, 9:38 PM IST

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం సుల్తాన్​పూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరికి పాల్పడ్డారు.ఒకేసారి మూడు ఇళ్లల్లో చోరికి పాల్పడ్డారు. దాదాపు 45వేల రూపాయల నగదు, 15 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు ఇంటి యజమానులకుసమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సుల్తాన్​పూర్​లో దొంగలు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details