పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్లో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'మోదీ, షాలను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది' - పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ వికారాబాద్లో నిరసనలు
కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. వికారాబాద్ జిల్లా తాండూర్లో నిరసనలు వెల్లువెత్తాయి. భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో ఆందోళనకు దిగారు.

పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు
పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు
ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. జిల్లా ఎస్పీ నారాయణ భారీ బందోబస్తు నిర్వహించారు.
TAGGED:
పౌరసత్వ బిల్లు