తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం

వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్​లోకి మార్చాలని యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి ఫలితం దక్కిందని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

By

Published : Sep 5, 2019, 7:27 AM IST

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం

వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్​లో కలపాలని లక్షా ఇరవై ఆరు వేల పోస్టుకార్డుల ద్వారా యంగ్ లీడర్స్ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమానికి ఫలితం దక్కిందని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్​లోకి కలిపినందున సీఎం కేసీఆర్​కు, కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉద్యమం రాష్ట్రపతి భవన్​కు చేరిందని వివరించారు. అన్ని వర్గాలతో కలసి వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్​లో కలిపినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం

ABOUT THE AUTHOR

...view details