వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలానికి చెందిన 15ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బలవంతంగా పెళ్లి చేస్తున్నారని బాలిక ఆత్మహత్య - బలవంతంగా పెళ్లి చేస్తున్నారని బాలిక ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ఇష్టం లేని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![బలవంతంగా పెళ్లి చేస్తున్నారని బాలిక ఆత్మహత్య Minor girl Suicide in Vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6120343-167-6120343-1582048118604.jpg)
బలవంతంగా పెళ్లి చేస్తున్నారని బాలిక ఆత్మహత్య
సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బలవంతంగా పెళ్లి చేస్తున్నారని బాలిక ఆత్మహత్య
ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
TAGGED:
Minor girl Suicide