తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

వినాయక చవితిని పురస్కరించుకుని ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించాలని వికారాబాద్​ ఎమ్మెల్యే ఆనంద్​ ప్రజలకు సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రోత్సహంతో జిల్లా కేంద్రంలో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్​ను ఆయన ప్రారంభించారు.

By

Published : Aug 24, 2019, 6:17 PM IST

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

వాతావరణానికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల శాఖ ప్రోత్సాహంతో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్​ను ఆయన కలెక్టర్ అయేషాతో కలిసి ప్రారంభించారు. ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల ప్రకృతి వినాశనం చెందుతుందని పేర్కొన్నారు. అందరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను జిల్లా వ్యాప్తంగా ప్రతిష్ఠించాలని సూచించారు.

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

ABOUT THE AUTHOR

...view details