తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంబయి నుంచి స్వస్థలాలకు చేరిన కూలీలు - groceries to needy in vikarabad

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లిన వలస కూలీలు వికారాబాద్​ జిల్లాలోని దోమ మండలంలో తమ గ్రామాలకు చేరుకున్నారు. వారిని కలిసిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

groceries distribution to migrant workers in vikarabad
వికారాబాద్​లో సరకుల పంపిణీ

By

Published : May 10, 2020, 3:00 PM IST

బతుకుదెరువు కోసం వికారాబాద్​ జిల్లాకు చెందిన కొందరు మహారాష్ట్రలోని ముంబయి, పూణె ప్రాంతాలకు వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వారంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి వలస కూలీల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. వారికి నిత్యావసర సరకులను అందజేశారు. కూలీలంతా 14 రోజుల పాటు హోంక్వారంటైన్​లో ఉండాలని, వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details