తెలంగాణ

telangana

ETV Bharat / state

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం - telangana state temples

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అనంతపద్మనాభుని సన్నిధిలో పెరుగు బసంతం జాతర ఘనంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం

By

Published : Jul 17, 2019, 6:06 AM IST

అనంతగిరి కొండల్లోని అనంతపద్మనాభునికి ఘనంగా పెరుగు బసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. . ప్రతి ఏటాఆషాడ పౌర్ణమికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ మరమారలు, పెరుగును భక్తులు ప్రసాదంగా సేవిస్తారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్​పర్సన్ సునీతరెడ్డి పాల్గొన్నారు.

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం

ABOUT THE AUTHOR

...view details